V1News Telangana

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్ మరియు నసురుల్లాబాద్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, తహసిల్దార్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఎంపీపీ తిలకేశ్వరి రఘు, నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, ఎజాస్, అమీర్, హకీమ్, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post