V1News Telangana

కొయ్య గుట్ట తండాలో సమగ్ర సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి…..

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట గ్రామంలో జరుగుతున్న సామాజిక కుల గణన సమగ్ర సర్వేను గురువారం రోజు సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ క్రమంలో ఎన్యుమరేటర్లు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసే ప్రక్రియను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రహేలా బేగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post