విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన..
బోధన్ పట్టణంలోని ఉషోదయా కళాశాలలో విద్యార్థులకు బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి తదితర అంశాల పై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు..
ఈ సమావేశంలో పాల్గొన్నవారు….
ముస్త్యాల హరికృష్ణ. … బోధన్ అధ్యక్షులు
మంతె సురేష్ …….. …. బోధన్ ప్రధాన కార్యదర్శి
యార్లగడ్డ శ్రీనివాస్. … బోధన్ గౌరవ అధ్యక్షులు
మిద్దెల రాజు …… బోధన్ డివిజన్ అధ్యక్షుడు
సిరిగిరి దిగంబర్ రావు. … ట్రస్మా జిల్లా ముఖ్య సలహాదారు
రెడ్డి సత్యనారాయణ. … ట్రస్మా జిల్లా కోశాధికారి
కొడాలి కిషోర్ కుమార్. …. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....