Post Views: 60
ఎం.ఎల్.ఎస్ పాయింట్ నుంచి వచ్చే రేషన్ బియ్యాన్ని తూకం వేయకుండా నేరుగా లారీల నుండి సరఫరా చేయడం వలన రేషన్ డీలర్లు నష్టపోతున్నారని.రేషన్ డీలర్ వేలిముద్ర వేసిన తర్వాత కొలతను నిర్వహించి స్టేజ్ 2 నుండి లారీలలో బియ్యాన్ని సరఫరా చేయాలని అసోసియేషన్ సభ్యులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాహతో కు వినతిపత్రన్ని అందజేశారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....