Post Views: 105
శ్రీనగర్ ఎన్కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ నగర పరిధిలోని ఖన్యార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా కమాండర్ మరణించాడని కశ్మీర్ జోన్ ఐజీపీ విద్ది కుమార్ బర్డీ తెలిపారు. ఎన్కౌంటర్లో మరణించిన లష్కరే తాయిబా కమాండర్కు 2023లో జరిగిన ఇన్స్పెక్టర్ మస్రూర్ హత్య కేసుతో సంబంధం ఉందని ఐజీపీ బర్డీ చెప్పారు. శనివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భద్రతా జవాన్లు గాయ పడ్డారని వెల్లడించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








