వర్ని మార్కెట్ కమిటీ సెక్రెటరీ శ్రీనివాస్ ఇష్టరాజ్యం…
మార్కెట్ యార్డ్ గోదాంలో నిల్వ చేసిన ధాన్యం గోల్ మాల్ వ్యవహారంలో ప్రధాన పాత్ర సెక్రెటరీ దై.
అంతా తానై ధైర్యంగా అద్దెకు తీసుకున్న గోదాం ధాన్యం నిల్వ లో పేర్లుకు సంబంధించిన ఫైల్ మార్పులు చేర్పులు చేసిన వైనం ..
వసీ ఇండస్ట్రీ పేరును తప్పుడు పత్రాలు గా బిస్మిల్లా రైస్ మిల్ గా మార్పులు చేసి సిఎం ఆర్ ధాన్యాన్ని రిలీజ్ ఆర్డర్ చూయిస్తూ..
వర్ని మార్కెట్ కమిటీ గోదం నుండి లారీ లొ తరలిస్తున్న వైనం..
నిజామాబాద్ జిల్లా వర్ని ప్రధాన మార్కెట్ కమిటీ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రంలోనే ముందుగా గుర్తుకు వచ్చేది వరి కోతలను ప్రారంభించుకునే కేంద్ర గా వర్నికి ప్రత్యేకత సంచరించుకుంది ఎక్కువ సంఖ్యలో రైతులు ఉండే వర్ని కేంద్రంలో. వరి ధాన్యం దిగుబడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది . రైతులకు వరి ధాన్యం నిలువ చేసుకోవడానికి మార్కెట్ కమిటీలో గోదాంలను నిర్మాణలు చేసిన గత ప్రభుత్వాలు .రైతులు గోదాంలో ధాన్యం నిల్వచేసుడు దేవుడు కీ ఎరుకా..
రైస్ మిల్లులకు ఆసరావుతున్నా మార్కెట్ కమిటీ ఈ గోదాములు .. వివరాలకు వెళితే..
వర్ని మండలంలోని వసి రైస్ మిల్ కు గతంలొ సీఎంఆర్ ధాన్యంను ప్రభుత్వం అలాట్మెంట్ ఇచ్చింది ఆ ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాము అద్దెకు తీసుకున్నారు ఆ రైస్ మిల్ యజమాని
ఈ అద్దె వివరాలను ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే మార్కెట్ కమిటీ సెక్రటరీ అద్దెకివ్వడం జరిగింది ఇక్కడే తిరకాసు వసి రైస్ మిల్ కు సంబంధించిన ధాన్యం నిల్వ ఉన్నాయి. కాని ఈ వసి రైస్ మిల్ సంబంధించిన ధాన్యం పక్కదారి పట్టించినట్టు. సరైన సమయంలో సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి అందించకపోవడంతో ప్రభుత్వ అధికారులు గుర్తించారు ప్రభుత్వం కొరడా చూపించి చర్యలు తీసుకుంది వసీ రైస్ మిల్లలను సీజ్ చేశారు.రైస్ మిల్ అనేక ఆరోపణలు ఎదుర్కొంది ఆయన రైస్ మిల్ల్ లని మూతపడ్డాయి ఇప్పుడు ఆ గోధుమలు నిల్వ ఉన్న దాన్యం రిలీజ్ చేయాలని ఎత్తుగడలో భాగంగా వాసి రైస్ మిల్ ధాన్యమైన . బిస్మిల్లా రైస్ మిల్ కు సంబంధించిన ధాన్యం నిల్వలను చూపిస్తున్న మార్కెట్ కమిటీ సెక్రెటరీ శ్రీనివాస్ . వసి రైస్ మిల్ యజమానికి వత్తాసు పలికి వారితో చేతులు కలిపి ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ గోదాం అద్దెకు తీసుకున్న పేర్లలో తారుమారు చేసి ఆ ధాన్యం బిస్మిల్లా రైస్ మిల్ల్ గా ధాన్యం నిలువలు ఉన్నట్లు గుర్తించినట్టు తప్పుడు నివేదిక ఉన్నతాధికారులకు అందించి గోధుమ లో ఉన్న సీఎంఆర్ ధాన్యం ను రిలీజ్ ఆర్డర్ తీసుకున్నారు ప్రస్తుతం గోదాం లో నుండి లారీలలో ధాన్యాన్ని తరలిస్తున్నారు . ఏదేమైనా సెక్రెటరీ తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని . తప్పుడు సమాచారం ఇస్తూ దాటవేస్తున్నారు. గతంలో సెక్రెటరీ పై పలు ఆరోపణలు రావడంతో విచారించిన ఉన్నతాధికారు వాస్తవాలను గుర్తించి శ్రీనివాస్ సెక్రెటరీనీ 6 నెలల సస్పెండ్ చేశారు .తన తప్పులను రాజకీయ ఒత్తిడితో చేశానని తనే ఒప్పుకుంటున్నారు ఇట్టే అర్థమవుతుంది సెక్రెటరీ అవినీతి….

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....