Post Views: 70
ఇక డీజే పెడితే.. పోలీసుల మోతే! బోధన్ ఏసిపి
శ్రీనివాస్..
ఈరోజు బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బోధన్ రూరల్ సర్కిల్ మరియు బోధన్ టౌన్ కు సంబంధించిన డిజె సౌండ్ సిస్టమ్ ఓనర్లతో మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ లో శబ్ద కాలుష్యం ద్వారా జరిగే నష్టాల గురించి వివరించడం జరిగింది. అదే విధంగా నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలో ఈనెల 14 వరకు శబ్ద కాలుష్య నియత్రణ రూల్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ అమల్లో ఉంటుంది , అదేవిధంగా దీనికి సంబంధించిన లైసెన్స్ ప్రాసెస్ ని కూడా వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఉల్లంఘించినట్లయితే దీనికి జరిగే చట్టపరమైన చర్యల గురించి కూడా వారికి వివరించడం జరిగింది. ఈ సమావేశంలో ఏసీపీ బోధన్ గారితో పాటు బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు మరియు బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ గారు , సాయన్న ఎస్ఐ గారు పాల్గొన్నారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....