Post Views: 52
నిజమాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్సీ ఫారం గ్రామంలో ఈరోజు మాత్మ గాంధీ జయంతి సందర్భంగా మాంసం గాని మద్యం గాని విక్రయం చేయకూడదు అని తెలిసి కూడా నాలుగు బెల్ట్ షాపులో నడుపుతూ ఒక క్వాటర్ వెనుక 40 రూపాయలు ఆధానంగా తీసుకొని బెల్ట్ షాపులలో అక్రమంగా మద్యం విగ్రహాలు చేస్తున్న పట్టించుకోని ఎక్స్చేంజ్ శాఖ అధికారులు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....