Post Views: 42
*మహాత్మగాంధీ జయంతి వేడుకలను నిర్వహించిన పోచారం గ్రామపంచాయతీ సిబ్బంది…
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ సారు గారి ఆధ్వర్యంలో మహాత్మగాంధీ జయంతి కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ మార్కెటింగ్ డైరెక్టర్ నీరడి సాయన్న, VDC చైర్మన్ శ్యామల ఆంజనేయ కుమార్, క్యాషియర్ కట్ట లక్ష్మయ్య మరియు గ్రామ పెద్దలు నరేందర్, పోశెట్టి, చంద్ర ప్రకాష్, మహేశ్వరి, కాంత, శిరీష మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....