V1News Telangana

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహణ…..

V1న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో మంగళవారం రోజు “సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్”స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలకు బ్యాంకుల్లో అందించే సేవలు, సైబర్ నేరాలు, ఏటీఎం ఉపయోగాలు, డిజిటల్ పేమెంట్స్, బీమా పథకాలు, సుకన్య సమృద్ధి యోజన పథకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, బాలకృష్ణ, పర్వయ్య, అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?