V1News Telangana

బోధన్ పాండు ఫారంలో డబుల్ బెడ్ రూమ్ స్థలాలు ఎవరికి ఇచ్చారు డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఎవరికి ఇచ్చారు అర్హులు ఉన్నారా అలహర్వులు ఉన్నారా బిపిఎల్ కోటలో అందరూ అర్హులేనా

బోధన్ పాండు ఫారంలో
డబుల్ బెడ్ రూమ్ స్థలాలు ఎవరికి ఇచ్చారు డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఎవరికి ఇచ్చారు
అర్హులు ఉన్నారా అలహర్వులు ఉన్నారా
బిపిఎల్ కోటలో అందరూ అర్హులేన
బోధన్ పట్టణంలో ఉన్న ఇండ్లు ఇండ్ల స్థలాలు లేని ఎంతోమంది నిరుపేదల పరిస్థితి ఏమిటి
వారికి లేని న్యాయం వీరికి ఎలా జరిగింది.

బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ ఆచంపల్లి రోడ్డు మీదుగా పెగడపల్లి వెళ్లే మార్గం పాండు ఫారం గ్రామ సరిహద్దు ప్రాంతంలో, విలేకరులకు సుమారు 80 మంది కి ఇండ్ల స్థలాలు ఇచ్చారు అనేది ప్రధాన ఆరోపణ, అయితే ఇందులో అర్హులకు ఇచ్చారా అన్హర్వులకు ఇచ్చారా అనేది ప్రశ్నలు వర్షం సర్వత్ర వినిపిస్తున్నాయి. చాలావరకు అర్హులు కాని వారే ఉన్నారనే విమర్శలు సర్వతల వినిపిస్తున్నాయి. బిపిఎల్ కోటలో అర్హులు కాని వారికే ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూం బిల్లులు ఇచ్చారు అనేది ప్రధాన విమర్శలు వినిపిస్తున్నాయి. బోధన్ పట్టణంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు స్థానికులై ఉండాల్సి ఉండగా, అలా లేకుండానే కానీ వారికి డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చారని ఇండ్ల స్థలాలు ఇచ్చారని పలువురు మండిపడుతున్నారు.
బోధన్ పట్టణంలో ఇల్లు ఇండ్ల స్థలాలు లేని ఎంతోమంది నిరుపేదలకు ఇప్పటికీ ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూం రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడ సుమారు 80 మంది విలేకరులు కొంతమంది అర్హులై ఉన్నప్పటికీ అనర్హులుగా ఉన్నవారికి, నిరుపేదలకు దక్కాల్సిన ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ బిల్లులు, వారికి ఎలా ఇచ్చారు అంటూ పలువురు ప్రశ్నల వర్షంతో పాటు విమర్శలు చేసుకుంటున్నారు.

ఎన్నో ఏండ్ల నుంచి నిరుపేద ప్రజలు ఇండస్థలాలు డబుల్ బెడ్ రూమ్ ల కోసం చెప్పులు అడిగేలా అధికారులు పాలకులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారికి న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిందని ఈ ప్రభుత్వ హయాంలోనైనా, దీనిపై ఎంక్వయిరీ చేసి నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఒకవేళ అర్హులైన విలేకరులకు ఇచ్చి ఉంటే ఓకే అని, అయితే బోధన్ పట్టణంలో స్థానికంగా ఉన్న ఎంతోమంది విలేకరులు సుమారు 50కి పైగా విలేకరులు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూం బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు సైతం ప్రతిసారి పాలకులు అధికారుల చుట్టూ తిరుగుతున్న వారికి న్యాయం జరగడం లేదని కనీసం వారికైనా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ప్రజలు, విలేకరులు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post