V1News Telangana

ఆర్థిక భారమైన పనులను చేపట్టమని ఇబ్బంది పెట్టవద్దు

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక భారమైన పనులను చేయమని పంచాయతీ కార్యదర్శులను ఇబ్బంది పెట్టవద్దని పంచాయతీ కార్యదర్శులు బుధవారం రోజు ఎంపీడీవో లీలావతి మరియు ఎంపీఓ రాముకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా ఎటువంటి నిధులు పంచాయతీలకు రానందున ఆర్థికపరమైన పనులను చేయమని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. పంచాయతీలలో ఆర్థిక భారంతో కూడిన పనులు మోటార్ రిపేరింగ్, ట్రాక్టర్ నిర్వహణ, సిబ్బంది వేతనాలు, పారిశుద్ధ్యం వంటి పనులు చేయడానికి తమ వద్ద ఎటువంటి నిధులు లేవని ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులకు పరిస్థితిని తెలియపరచి త్వరితగతిన నిధులు విడుదల అయ్యేలా చూడాలని వారు కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?