V1News Telangana

ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో గల కొచ్చరి మైసమ్మ ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం వద్ద కోటి 60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వసతి గృహాలను మరియు 40 లక్షల వ్యయంతో నిర్మాణం చేస్తున్న సిసి రోడ్ పనులను వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి సన్నిధికి భక్తుల సంఖ్య పెరగడంతో నిధులను కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ విట్టల్, జిల్లా కోఆప్షన్ నెంబర్ మాజీద్ ఖాన్, నాయకులు రాము, ప్రతాప్, జగన్, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?