V1News Telangana

వెంకటేశ్వర స్వామి ఆలయ దారి నిర్మాణ పనులను ప్రారంభించిన గ్రామస్తులు….

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి దారి ఏర్పాటు చేయడానికి నిర్మాణ పనులను సోమవారం రోజు గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలువురు దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారాయణరెడ్డి, మంత్రి గణేష్, ఉద్దెర హన్మండ్లు, నాగులూరి శ్రీనివాస్, మునిగెల చంద్రశేఖర్, శివకుమార్, వెంకటేష్, రమేష్, సాయిలు,ఇబ్రహీం, లింగం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?