V1News Telangana

మిషన్ భగీరథ నీటి సరఫరా సర్వేలో పాల్గొన్న డి.ఎల్.పి.ఓ…..

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు నీటి సరఫరా సర్వేలో డి .ఎల్. పి .ఓ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటింటికి మంచినీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరమ్మత్తులు ఉన్న ప్రదేశాలను గుర్తించి పరిష్కార మార్గాలను సత్వరంగా నిర్వహించాలని తెలిపారు. పైపు లీకేజీలను గుర్తించి వెంటనే సిబ్బందితో పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.ఓ రాము, గ్రామపంచాయతీ కార్యదర్శి సవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?