Post Views: 66
బోధన్
త నకు న్యాయం చేయాలని, నేను ఆశ వర్కర్నని ప్రజల సేవలు చేస్తానని, ఓ మహిళ బోధన్ పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నిరసన చేసి వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేసింది. ఈ సందర్భంగా సదురు మహిళ మాట్లాడుతూ తాను సాలూర మండల కేంద్ర వాసినని ఇదే మండల కేంద్రం చెందిన వ్యక్తి తనకు నమ్మబలికి వివాహం చేసుకొని కూతుర్ని కూడా కనీ గత మూడు సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడుతు తనకు రావలసిన డబ్బులు సుమారు నాలుగు లక్షల రూపాయలు కాల్ చేశాడని,


Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....