V1News Telangana

రుద్రూర్ లో జోరందుకున్న ఎంపీ ఎన్నికల ప్రచారాలు…. మూడు పార్టీ ల ప్రచారాల వాహన లతో బస్టాండ్ లో ధూమ్ ధామ్….

ఎంపీ ఎన్నికలు సమిపిస్తున్న కొద్దీ పార్టీ ప్రచారాలు జోరందకుంటున్నాయి. పార్టీ ప్రచారాల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకోనీ తమ పార్టీ ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం రుద్రూర్ మండల కేంద్రం లోని బస్టాండ్ ప్రాంగణం లో బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ మూడు పార్టీల వాహనాలు బస్టాండ్ లో నిలబెట్టి పార్టీ పాటలతో ధూమ్ ధామ్ చేస్తున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post