Post Views: 58
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల గండి ప్రాంతంలో లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రం(చెక్ పోస్ట్) వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా గురువారం మధ్యాహ్నం 12:10 నిమిషాలకు మహారాష్ట్రలోని బోకర్ గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్, తండ్రి పేరు భిక్కు, అనే వ్యక్తి బాన్సువాడ నుండి నాందేడ్ వెళ్లే క్రమంలో సరైన ఆధారాలు లేకుండా అతని వెంట తీసుకెళ్తున్న రూ. 2,88,500 స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్సై లావణ్య తెలియజేశారు. ఈ సందర్భంలో ఎన్నికల సిబ్బంది గోపీనాథ్ ,సుభాష్ తదితరులు ఉన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..