V1News Telangana

best news portal development company in india

గోర రోడ్డు ప్రమాదం బోల్తా కొట్టిన డీసీఎం…. 25 మందికి గాయాలు ఒకరు అక్కడికడే మృతి

SHARE:

కమర్పల్లి నుండి బడపహాడ్ కు వెళదామని బయలుదేరిన డీసీఎం మల్కాపూర్ గండ్డి లో బోల్తా కొట్టింది అందులో ఉన్న 25 కు పైగా మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి మరియు ఒక మహిళా మృతి చెందింది.5 అంబులెన్సుల ద్వారా గాయలైన వారికి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.గాయపడిన వ్యక్తులు 25 కు పైనే ఉంటారని సంఘటన స్థలం లోని వ్యక్తులు తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india