V1News Telangana

best news portal development company in india

తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

SHARE:

తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 3 నుంచి 20 వరకు జవాబు పత్రాల స్పాట్ వాల్యూయే షన్ ప్రక్రియ పూర్తయింది.

ఫలితాలను డీకోడింగ్ చేయడానికి మరో వారం రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.

ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మే 1న వెల్లడించే అవకాశం ఉంది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india