V1News Telangana

పేదలకు వచ్చే 26 కోట్లు ఇవ్వకపోతే నా ప్రాణాలు త్యాగం చేస్తా…. పోచారం శ్రీనివాస్ రెడ్డి 

రుద్రూర్ మండల కేంద్రం లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ రోడ్ షో కార్యక్రమం లో బాగంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. బాన్స్వాడ నియోజకవర్గం లో కట్టిన 11 వేల డబల్ బెడఁరూం లకు ఇంకా 26 కోట్లు పేద ప్రజలకు రావాల్సి ఉంది అ డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట తన కుటుంభం తో సహ తన ప్రాణాలు త్యాగం చేస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెబుతూ కంట తడి పెట్టారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post