Post Views: 26
V 1 న్యూస్ ప్రతినిధి:
బీర్కూరు మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పి భారతి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ తిలకేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరవ్వాలని ఆమె అన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..