Post Views: 36
కామారెడ్డి జిల్లా
బీర్కూర్ మండల కేంద్రంలో మండల బీజేపీ కార్యాలయంను జహీరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ… కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు అని తెలిపారు. ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేసి మోడీకి బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. అనంతరం జోడు లింగాల దేవాలయంలో ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ,అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, మండల అధ్యక్షులు నాగెళ్ల సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....