Post Views: 26
బాన్సువాడ ( కామారెడ్డి),
బీర్కూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాస్టర్ ట్రైనీ శ్రీనివాస్ మరియు (DT)రవికుమార్ ఆధ్వర్యంలో ఓపిఓలకు ఎన్నికల విధుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా, ఎలాంటి ప్రలోబాలకు లోను కాకుండా సక్రమంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ, వారికి అవగాహన కల్పిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..