Post Views: 52
నస్రుల్లాబాద్ మండలంలోని నస్రుల్లాబాద్, లింగంపల్లి, బొప్పాస్పల్లి ,బస్వాయిపల్లి గ్రామాల్లో ఆదివారం బిజెపి పార్టీ బూత్ స్థాయి కమిటీలను ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు సున్నం సాయిలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీల అధ్యక్షులుగా కంది పెద్ద మల్లేష్ ,సురేందర్ ,దేవిదాస్జా,కీర్లను ఏకగ్రీవంగా నియమించామన్నారు. ఆయన వెంట మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు నాయకులు హనుమాన్లు యాదవ్ గంగాధర్ గుప్తా తదితరులు ఉన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..