Post Views: 71
హైదరాబాద్:మార్చి 23
ఎర్రవల్లి ఫామ్హౌస్లో పలువురు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ ఈరోజు భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసానితో పాటు పద్మారావు, దాసోజు శ్రవణ్ హాజరయ్యారు.సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాతబస్తీ సెగ్మెంట్లపై నేతల తో కేసీఆర్ చర్చిస్తున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....