Post Views: 37
మహారాష్ట్ర:మార్చి 22
మహారాష్ట్ర నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్ పరిధిలో గోదాన్ ఎక్సప్రెస్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవిం చింది.
ట్రైన్లో మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యా యి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచే స్తున్నారు..

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....