Post Views: 49
సాలూర మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బుధువారం బోధన్ రూరల్ ఏఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడలు ఎక్కువయ్యాయని అప్రమతంగా ఉండాలని, అపరిచితులకుఎటువంటి ఓటీపీలు గాని, బ్యాంకు వివరాలు గాని చెప్పవదని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లింగం, కానిస్టేబుల్ నరేందర్, హరిచరణ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....