Post Views: 64
ఇంతకు ముందు నిజామాబాద్ ఐదవ టౌన్ ఎస్చ్ఓ గా బాధ్యతలు నిర్వహించిన అప్పారావు ఈరోజు రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వచ్చిన ఎస్సై అప్పారావు గారు అక్రమ రవాణాలను అరికట్టాలని, రానున్న రోజుల్లో ఎంపీ ఎన్నికలు మరియు స్థానిక ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికలు శాంతియుతంగా ఎస్ఐ అప్పారావ్ గారు జరపాలని రుద్రూర్ మండల ప్రజలు కోరుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం దిశగా పోలీసు అధికారులు పనిచేస్తే అవినీతి చేసే వారి గుండెల్లో దడ పుడుతుందని స్థానిక ప్రజలు శాంతియుతంగా జీవనధారిని గడుపుతారని ప్రజాభిప్రాయం.

Author: IRFAN Reporter
Work from as a journalist