Post Views: 98
- రుద్రూర్ మండల కేంద్రం లో సూర్య పేపర్ విలేకరి రాజశేఖర్ కు నిన్న రాత్రి నిజామాబాదు నుండి బోధన్ వచ్చే బస్సు లో మొబైల్ ఫోన్ దొరికింది.మొబైల్ దొరకగానే కొందరు ఆ ఫోన్ ను స్విచ్అఫ్ చేసేసి ఆ ఫోన్ లోని సింకార్డ్ తీసి వినియోగించుకుంటారు. కానీ రాజశేఖర్ ఆలా చేయలేదు ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి కాల్ చేస్తే ఆయనతో మాట్లాడి ఆ వ్యక్తి ఈ రోజు రుద్రూర్ లో ఫోన్ అందజేశారు. ఫోన్ పోగుట్టుకున్న వ్యక్తి బోధన్ పట్టణానికి చెందిన ఇమ్రాన్ ఒక హిందువుగా ఉండి ముస్లిం వ్యక్తి ఫోన్ తిరిగి ఇచ్చిన రాజశేఖర్ ల ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మత రాజకీయాలు చేసే వారికి చంప్ప చెడేళ్లు మానేలా సమాధానం ఇవ్వచ్చు.

Author: IRFAN Reporter
Work from as a journalist