Post Views: 47
దేశవ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో నిర్వహిస్తున్నారు. పోలియో రాకుండా పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని రుద్రూర్ గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించారు. పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్ల వయసు లోపు పిల్లలు కు పోలియో చుక్కలు సంవత్సరానికి ఒక్కసారి ఉచితంగా వేస్తారు.ఈ పల్స్ పోలియో కార్యక్రమం లో రుద్రూర్ మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, డాక్టర్ అయేషా సిద్ధిక, ఎ.యన్.ఎమ్ గౌరీ, అంగన్వాడీ టీచర్ సుజాత, ఆశ సిబంది ఇందిరా, ప్రేమల మరియు ఇతరులు పాల్గొన్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist