Post Views: 101
రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్నగర్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ తీగుల గంగామణి వరప్రసాద్ మరియు ఆమె భర్తతెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమం లో ఉద్యమ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పితం చేయడానికైనా సిద్దంగా ఉండి తెలంగాణ ఉద్యమ పోరాటం చేసిన వరప్రసాద్ తనకు బిఆరెఎస్ పార్టీ లో కనీస గౌరవం దొరకలేదని కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయనతో పాటు 50 మంది అక్బర్నగర్ గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా అక్బర్నగర్ గ్రామం లో ఎగరావేస్తామని అక్బర్నగర్ సర్పంచ్ గంగామణి వరప్రసాద్ తెలిపారు.

Author: IRFAN Reporter
Work from as a journalist