V1News Telangana

*తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై రాయితీ?*

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరోసారి రాయితీలపై పెండింగ్ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ సన్నద్దమవుతున్నట్లు సమాచారం.

ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారట. గతేడాది కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాలు వసూలయ్యాయి.

ఈ ఏడాది కూడా మరోసారి రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?