V1News Telangana

సొంత ఖర్చుతో బస్టాండ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఎస్ఐ నీలేష్

రుద్రూర్  బస్టాండ్ ప్రాంగణంలో గల సీసీ కెమెరాలు ఎన్నో సంవత్సరాలుగా పనిచేయకపోవడం వలన  బస్టాండ్ ప్రాంగణంలో  గత కొన్ని నెలలుగా చోరీలు ఎక్కువ మోతాదులో జరిగాయి. బస్టాండ్ ప్రాంగణంలో గల షాపు యజమానుల బాధలను గ్రహించి దొంగతనాలు జరగకుండా రుద్రూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నీలేష్ తన సొంత ఖర్చులతో బస్టాండ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శభాష్ పోలీస్ వ్యవస్థ అన్నట్టు పేరు పొందారు. ఇలాగే అధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజలకు న్యాయం కల్పించే దిశగా పనిచేయాలని అధికారులు న్యాయంగా పనిచేస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని రుద్రూర్ మండల ప్రజలు తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?