V1News Telangana

నేడు తిరుపతిలో కొనసాగుతున్న ఐటీ దాడులు*

తిరుపతిలో ఐటీ దాడులు కల్లోలం రేపుతోన్నాయి. నగరంలోని డాలర్స్ గ్రూప్‌పై శనివారం ఉదయం నుఁడి ఐటీ దాడులు జరుగు తున్నాయి.ఆ సంస్థ ఛైర్మన్ దివాకర్ రెడ్డి ఆఫీసుతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో కూడ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు…

వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్క సమాచారంతోనే ఈ దాడులు జరుపుతున్నట్లు తెలుస్తుంది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?