Post Views: 79
*కామారెడ్డి జిల్లాలో ఇంటర్ విద్యార్థిని
కామారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న డి.వసుధ (16) వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వగ్రామం బిచ్కుంద మండలం మానేపూర్ గ్రామం. అయి తే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు..

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....