V1News Telangana

ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాలను మరింత అభివృద్ది చేస్తా

బోధన్ v1న్యూస్ అక్టోబర్ 28: సాలూర మండలం హున్సా, జాడి జమాల్ పూర్ గ్రామాలలో బి ఆర్ ఎస్ నాయకులు శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ బోధన్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు జక్క సంజు పటేల్, ఎంపీటీసీ శివకుమార్ లు మాట్లడుతూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ నియోజకవర్గంలోఎంతో అభివృద్ది చేశారని ప్రజలు మళ్ళీఆశీర్వదించి షకీల్ అమీర్ ను గెలిపిస్తే మరింత అభివృధ్ది చేస్తారని తెలిపారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కార్ గుర్తుకు ఓటేసి షకీల్ అమీర్ ను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఅర్ విడుదల చేసిన మేనిఫెస్టో లోని హామీలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జక్క నాగరాజ్ పటేల్,మరకలే నాయుడు, తిరుపతి,ఎంజి గంగారాం,ఆనంద్ రావ్, నందిశేట్టి ప్రకాశ్,కన్న విఠల్, హన్మంతరావు, రజాక్,ఇర్ఫాన్ కుషాల్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?