V1News Telangana

best news portal development company in india

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

SHARE:

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమామహేశ్వరరావు భోధన్ ఏసిపి శ్రీనివాస్ అన్నారు గురువారం బోధన్ పట్టణంలోని జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఆచంపల్లి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిటిఓ. ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు సీటు బెల్ట్ లో ధరించాలని సూచించారు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం కొరకే రోడ్డు భద్రత మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్లు నడపకుండా చూడాలని ప్రమాదాలు జరగకుండా నివారించాలని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ ఎం వి. ఐ శ్రీనివాస్. భాస్కర్ రావు ఏ డిపల్లి ఎస్సై రమా పోలీసులు యువకులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india