Post Views: 186
తగ్గెలి గ్రామంలో పంట నష్టం పరిశీలన – రైతులకు కాంగ్రెస్ భరోసా
బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తగ్గెలి గ్రామాన్ని సందర్శించి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “ఎవరూ నిరాశ చెందకండి. మీ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తాం” అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇ. శంకర్ సార్, కేజీ గంగారం, లక్ష్మణ్ పటేల్, శివకాంత్ దేవరావు, దేవేందర్ పటేల్, అర్లి పటేల్, మక్కుగొండ, సాయి గొండ, అంబదాస్ పటేల్, రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








