V1News Telangana

best news portal development company in india

హున్స సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో భక్తులకు పండ్ల పంపిణీ

SHARE:

సాలూర 18, ఆగష్టు (వి1 న్యూస్) : శ్రావణమాసం పురస్కరించుకుని సాలూర మండలం మందర్న, హున్స, ఖాజాపూర్ గ్రామాల భక్తులు బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర ఆలయానికి కాలినడకన సోమవారం బయలుదేరారు. సందర్భంగా హున్సా ప్రాథమిక పరపతి సంఘం అద్యక్షుడు మందర్న రవి సాలూర క్యాంప్ గ్రామం వద్ద కాలినడకన వెళ్లే భక్తులకు తన వంతుగా భక్తిగా పండ్లు పంపిణీ చేసారు. సందర్భంగా అయన మాట్లాడుతూమందర్న గ్రా కాశి విశ్వనాథ ఆలయం నుంచి భక్తులు ప్రతి సంవత్సరం బోధన్ పట్టణం లోని శివాలయం వరకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతుందని తెలిపారు. శివుని అనుగ్రహం వల్ల ప్రజలు సుకశాంతోషాలు, పాడి పంటలుతో ఎల్లవేళలా అందరు బాగుండాలనిగవంతుడిని వేడుకున్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుదు ఇల్తెపు శంకర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్
Author: మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్

వి1 న్యూస్ పత్రిక, ఛానల్ లో పని చేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండలాల పాత్రికేయలు కావలెను. సంప్రదించాల్సిన నంబర్లు : 9603925163 - 9834485832

best news portal development company in india