Post Views: 56
నిజామాబాద్ జిల్లా: ఇటీవల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ తాడూరి వినయ్ కృష్ణారెడ్డి గారిని బోధన్ సబ్ కలెక్టర్ గారు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బోధన్ ప్రాంతంలోని అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక పరిపాలన, మాన్సూన్ పర్వదినాల్లో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆయన కలెక్టర్ గారితో చర్చించారు. కొత్త జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీ వినయ్ కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, జిల్లా అభివృద్ధిలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సబ్ కలెక్టర్ గారు తెలిపారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....