Post Views: 30
ప్రజ్ఞశ్రీ హై స్కూల్, సాలూర (saloora మండలం, నిజామాబాద్ జిల్లా) విద్యార్థులు SSC 2025 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించారు.మొత్తం పరీక్షలకు హాజరైన 81 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులయ్యారు.550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 12 మంది, 500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 33 మంది.మొదటి తరగతిలో 76 మంది, రెండవ తరగతిలో 5 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.అత్యధిక మార్కులు (582/600) సాధించిన విద్యార్థి: D. చరత్ తేజ్, కార్లపాట. తదుపరి ప్రథమ స్థానాలలో L. బస్వ ప్రసాద్ , M. వైష్ణవి, S. మధురిమ , S. దుర్గ ఇతరులు నిలిచారు.
ప్రిన్సిపాల్ మరియు లతారాజు గారు విద్యార్థులను అభినందించారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....