Post Views: 125
రువ్వి గ్రామంలో గ్రామ దేవతలు కోనేరు పోచమ్మ మరియు పోత లింగన్న విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లే మోహన్ రావు గారు పాల్గొన్నారు. వారు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పూజలు నిర్వహించి, గ్రామస్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గ్రామస్థులు వారిని గౌరవంగా స్వాగతించి, కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....