Post Views: 137
నిజామాబాద్, ఏప్రిల్ 22:
నేడు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్. గారు, నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో గౌరవనీయులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి G.V.N. భరతలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు జడ్జి గారికి పువ్వుల మొక్కను అందజేసి అభివాదం తెలిపారు.
గౌరవనీయులు జడ్జి గారు పోలీస్ కమిషనర్ గారిని ఆత్మీయంగా స్వాగతించి, పరస్పర సమన్వయం మరియు న్యాయ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్రను ప్రశంసించారు….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








