Post Views: 103
ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పై మే 1 నుంచి ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్బీఐ ఇంటర్చేంజ్ ఫీజు పెంచడానికి అనుమతించడం తో ఉచిత పరిమితి మించితే లావాదేవీకి రూ.2, బ్యాలెన్స్ విచారణకు రూ.1 అదనంగా చెల్లించాలి. దీంతో ఏటీఎం నుంచి పరిమిత సంఖ్యకు మించి నగదు తీసుకున్నప్పుడు ఒక్కో లావాదేవీకి రూ.19, బ్యాలెన్స్ చెకింగ్కి రూ.7 చెల్లించాల్సి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








