Post Views: 64
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లి గ్రామంలో ప్రభుత్వ వైద్య సహాయ నిధి (CMRF) కింద లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బషీరా బీ గారికి ₹30,000, షేక్ జలాల్ గారికి ₹11,000, డ్రైవర్ పోశెట్టి గారికి ₹25,500 చెక్కులను అందించారు.
ఈ చెక్కులు లభించేందుకు సహకరించిన MLC జీవన్ రెడ్డి గారికి లబ్ధిదారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ సహాయ నిధి ద్వారా ఇలాంటి ఆర్థిక సహాయం అందించడం పలువురికి మేలుకలిగించే చర్యగా గ్రామస్తులు అభినందించారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....