నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో గల వాగ్దేవి విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, 2011లో 198 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల, కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 500 మందికి పైగా విద్యార్థులతో విద్యా రంగంలో విశేషమైన ప్రగతి సాధించిందని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.9
ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్తులో మరింత విద్యా ప్రమాణాలను పెంచేలా కృషి చేస్తామని

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....