V1News Telangana

శివాలయంలో బోధన్ ఏసీపీ, రుద్రూర్ ఎస్సై ప్రత్యేక పూజలు**

రుద్రూర్ మండల కేంద్రంలోని లింగంపల్లి శివాలయంలో బోధన్ ఏసీపీ, శ్రీనివాసరావు, మరియు రుద్రూర్, ఎస్సై సాయన్న, గురువారం ప్రత్యేక పూజలు, నిర్వహించారు..

. అనంతరం, ఏసీపీ, ఎస్సై సాయన్న, తోపాటు , భక్తులకు అన్నదానం ప్రసాదం చేశారు. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఏసీపీ, శ్రీనివాసరావు, ఎస్సై సాయన్న,, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు. భక్తులు గ్రామస్తులు. ప్రజలు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post