Post Views: 61
నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్సీ కవితక్క పసుపు రైతులతో కలిసి పసుపు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు..
రైతులు పసుపు బోర్డు ఏర్పాటైనప్పటికీ, గిట్టుబాటు ధరలు తగ్గిపోవడం వల్ల లాభాలు పొందలేకపోతున్నామని వాపోయారు. మార్కెట్ పాలకవర్గం, అధికారులు, దళారులు కుమ్మక్కు కావడంతో ఈ సీజన్లో పసుపు ధరలు క్వింటాలుకు రూ.13 వేల నుంచి రూ.10 వేల వరకు పడిపోయాయని తెలిపారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....