Post Views: 151
మహాశివరాత్రి సందర్భంగా, ఏక చక్రేశ్వర శివ మందిరంలో బ్రహ్మోత్సవాల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఆలయ కార్య నిర్వహణ అధికారి రాములు
ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి
పాలక మండల సభ్యులు తమల భూమేష్, సింగం లక్ష్మణ్, కవితా సంజీవ్
ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహరాజ్
విడిసి చైర్మన్ గంగాధర్ రావు పట్వారి
మాజీ మున్సిపల్ చైర్మన్ తూము శరత్ రెడ్డి
మాజీ కౌన్సిల్ సభ్యులు ఆంకు దామోదర్ రెడ్డి, పిట్ల సత్యం
ప్రముఖులు గంగాధర్ అప్ప, ఎంబేలి గంగారాం
ఆలయ సభ్యులు సుధాకర్
ఈ కార్యక్రమం ద్వారా బ్రహ్మోత్సవాల వివరాలను భక్తులకు తెలియజేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








